రాజన్న ఆలయ అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చించిన విప్ ఆది శ్రీనివాస్

- January 05, 2025 , by Maagulf
రాజన్న ఆలయ అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చించిన విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ స్వామి దర్శనమునకు వేములవాడ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి గురించి,ఇటీవల వీటీడీఏ సమావేశంలొని పలు అంశాలపై చర్చించారు.రాబోవు మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.వీరి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఏ.ఈ.ఓ శ్రవణ్ కుమార్ పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com