షాప్ ఆక్రమణదారుడికి కోర్టు షాక్..BD 25,000 చెల్లించాలని తీర్పు..!!
- January 10, 2025
మనామా: 2015 నుండి 2022 వరకు ఏడేళ్ల కాలానికి సంబంధించి మునిసిపల్ ఫీజు కింద BD 25,000 చెల్లించాలని ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఒక దుకాణ యజమానిని ఆదేశించింది. రాజధానిలో కీలక ప్రాంతంలో ఉన్న దుకాణాన్ని ఆక్రమించిన కంపెనీకి వ్యతిరేకంగా క్యాపిటల్ మున్సిపాలిటీ దావా వేసింది. పదేపదే నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ మొత్తం BD 25,000 మునిసిపల్ ఫీజును చెల్లించడంలో కంపెనీ విఫలమైందని మున్సిపాలిటీ పేర్కొంది. బాకీ ఉన్న ఫీజులతో పాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం సివిల్, కమర్షియల్ ఎవిడెన్స్ చట్టాన్ని ఉదహరిస్తూ.. నోటీసులు అందజేసిన దుకాణందారుడు కోర్టుకు హాజరుకావడం లేదా ఏదైనా రక్షణను సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సమర్పించిన సాక్ష్యం, క్లెయిమ్ను వ్యతిరేకించడంలో ఫాసు ఆక్రమణదారుడు విఫలమైనందున, మునిసిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. BD 25,000 లతోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







