అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- March 04, 2026
దోహా: అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరియు గార్డియన్స్ తమ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన వారి పిల్లల భద్రత మరియు భరోసాను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అధికారుల మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇంటిలో సురక్షితమైన స్థలాలను ఎంచుకొని క్షేమంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇంతకుముందు, ప్రమాద స్థలాల వద్ద గుమిగూడ వద్దని, క్షేత్రస్థాయిలో ఏదైనా సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయవద్దని లేదా వాటిని షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









