విజయ్‌ఠాకూర్ సింగ్‌తో కేటీఆర్ భేటీ

- June 29, 2016 , by Maagulf
విజయ్‌ఠాకూర్ సింగ్‌తో కేటీఆర్ భేటీ

మంత్రి కేటీఆర్ సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హైకమిషనర్ విజయ్ ఠాగూర్ సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఏఎస్‌ఆర్ కంపెనీ ఈ సమావేశంలో సంసిద్దత వ్యక్తం చేసింది. పరిశోధన, సాంకేతిక రంగాల్లో పనిచేసేందుకు త్వరలో రాష్ట్రప్రభుత్వం, ఏఎస్‌ఆర్ కంపెనీకి ఒప్పందం కుదరనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ 18 కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ఐటీ విధానాలను మంత్రి కేటీఆర్ కంపెనీల సీఈవోలకు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com