ఇఫ్తార్ విందు లో పాల్గొన్న జగన్

- June 29, 2016 , by Maagulf
ఇఫ్తార్ విందు లో పాల్గొన్న జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోహదీపట్నంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com