ఖతార్ ఒల్డ్ దోహా పోర్ట్లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్..!!
- January 21, 2025
దోహా: జనవరి 25న ముగిసే 10 రోజుల ఈవెంట్లో మూడో దశ వేదిక అయిన ఓల్డ్ దోహా పోర్ట్లో కొనసాగుతున్న ఖతార్ కైట్ ఫెస్టివల్ పెద్ద సంఖ్యలో పౌరులు, నివాసితులు, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ఉత్సవం సాంప్రదాయ నుండి ఆధునిక ఏరోడైనమిక్ క్రియేషన్ల వరకు అబ్బురపరిచే కైట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. బెల్జియం, చైనా, కొలంబియా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, ఇండోనేషియా, ఐర్లాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, కువైట్, ట్యునీషియా, టర్కియే, ఒమన్ దేశాలకు చెందిన వారు ఖతార్ వినూత్న డిజైన్ల కైట్స్ తో తరలివచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







