పాస్పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- January 21, 2025
మనామా: దేశం విడిచి పారిపోవడానికి పాస్ పోర్టులు, సీల్స్ ను ఫోర్జరీ చేసిన ఐదుగురు వ్యక్తులకు మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. బహ్రెయిన్ జాతీయత, పాస్పోర్ట్లు, రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ లోగోను, అధికారుల సంతకాలను ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కాగా, ఒక నిందితుడు సౌదీ అరేబియా, కువైట్ గుండా ఇరాక్ చేరుకోవడానికి ముందు కింగ్ ఫహద్ కాజ్వే గుండా తప్పించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకారం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిన దర్యాప్తు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







