పాస్పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- January 21, 2025
మనామా: దేశం విడిచి పారిపోవడానికి పాస్ పోర్టులు, సీల్స్ ను ఫోర్జరీ చేసిన ఐదుగురు వ్యక్తులకు మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. బహ్రెయిన్ జాతీయత, పాస్పోర్ట్లు, రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ లోగోను, అధికారుల సంతకాలను ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కాగా, ఒక నిందితుడు సౌదీ అరేబియా, కువైట్ గుండా ఇరాక్ చేరుకోవడానికి ముందు కింగ్ ఫహద్ కాజ్వే గుండా తప్పించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకారం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిన దర్యాప్తు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!