పాస్పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- January 21, 2025
మనామా: దేశం విడిచి పారిపోవడానికి పాస్ పోర్టులు, సీల్స్ ను ఫోర్జరీ చేసిన ఐదుగురు వ్యక్తులకు మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. బహ్రెయిన్ జాతీయత, పాస్పోర్ట్లు, రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ లోగోను, అధికారుల సంతకాలను ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కాగా, ఒక నిందితుడు సౌదీ అరేబియా, కువైట్ గుండా ఇరాక్ చేరుకోవడానికి ముందు కింగ్ ఫహద్ కాజ్వే గుండా తప్పించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకారం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిన దర్యాప్తు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









