అబుదాబిలో రెండు పరిశ్రమలపై చర్యలు..కార్యాకలాపాలు సస్పెండ్..!!
- January 24, 2025
యూఏఈ: అబుదాబిలోని రెండు పారిశ్రామిక సౌకర్యాలలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. ప్రజారోగ్యం, పర్యావరణాన్ని రక్షించడానికి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నట్లు పర్యావరణ ఏజెన్సీ - అబుదాబి X లో తెలిపింది. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన నిబంధనలను పాటించనందున వారిలో ఒకదానికి జరిమానా విధించారు. అథారిటీ రెగ్యులర్ తనిఖీల సందర్భంగా.. గాలి నాణ్యత పర్యవేక్షణ నివేదికలలో పేర్కొన్న కాలుష్య స్థాయిలు అనుమతించబడిన పరిమితులను మించిపోయాయని వెల్లడించాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, ప్రకృతిని కాపాడేందుకు అన్ని పారిశ్రామిక సౌకర్యాలు పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో సమన్వయం, సహకారంతో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







