ఫర్వానియా గవర్నరేట్ లో 4,540 కార్లు స్వాధీనం..!!
- January 24, 2025
కువైట్: 2024లో ఫర్వానియా గవర్నరేట్లో 4,540 నిర్లక్ష్యంగా వదిలేసిన కార్లను తొలగించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు మునిసిపాలిటీ ఇంప్పౌండ్మెంట్ సైట్కు తరలించారు. ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ బ్రాంచ్లోని జనరల్ క్లీనింగ్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముహమ్మద్ అల్-జబా మాట్లాడుతూ.. గత సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు చేసిన ఫీల్డ్ క్యాంపెయిన్ల ఫలితంగా 4,540 పాడుబడిన, స్క్రాప్ కార్లను తొలగించినట్టు తెలిపారు. అదే సమయంలో రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేసిన కార్లకు 17,952 స్టిక్కర్లను , 2,932 ప్లడ్జేస్, 3,565 హెచ్చరికలను జారీ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







