ఫర్వానియా గవర్నరేట్ లో 4,540 కార్లు స్వాధీనం..!!
- January 24, 2025
కువైట్: 2024లో ఫర్వానియా గవర్నరేట్లో 4,540 నిర్లక్ష్యంగా వదిలేసిన కార్లను తొలగించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు మునిసిపాలిటీ ఇంప్పౌండ్మెంట్ సైట్కు తరలించారు. ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ బ్రాంచ్లోని జనరల్ క్లీనింగ్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముహమ్మద్ అల్-జబా మాట్లాడుతూ.. గత సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు చేసిన ఫీల్డ్ క్యాంపెయిన్ల ఫలితంగా 4,540 పాడుబడిన, స్క్రాప్ కార్లను తొలగించినట్టు తెలిపారు. అదే సమయంలో రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేసిన కార్లకు 17,952 స్టిక్కర్లను , 2,932 ప్లడ్జేస్, 3,565 హెచ్చరికలను జారీ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









