2,234 లేబర్ సంబంధిత ఫిర్యాదులు
- July 01, 2016
ఇండియన్ ఎంబసీ, నెలవారీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. కాన్సులర్ సమస్యలను, ఇతరత్రా సమస్యల గురించి ఒనైజాలో ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్ సహా పలువురు వ్రముఖులు తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అలాగే ఫిర్యాదులు చేసినవారితో మాట్లాడారు. ఆయా కేసుల్ని ఎంబసీ ఫాలో అప్ చేఉ్తందని తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) వైస్ ప్రెసిడెంట్ బేబీ కెరియన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంబసీ టీమ్ సెంట్రల్ ప్రిజన్ని సందర్శించింది. సెంట్రల్ ప్రిజన్ - డిపోర్టేషన్ సెంటర్లో 129 మరియు 98 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 2,234 ఫిర్యాదుల్ని లేబర్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ అందుకుంది. 2015లో ఈ సంఖ్య 4,132గా ఉంది. ఇదిలా ఉండగా ఐసిబిఎఫ్, కార్మికులకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తోంది. విమాన టిక్కెట్లు అందించడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









