రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- February 13, 2025
అమరావతి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు ప్రతిరోజూ గంట కంటే ముందే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్చి 2 నుంచి 30వ తేదీ వరకూ ఒక గంట ముందుగా విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!