రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!

- February 13, 2025 , by Maagulf
రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!

అమరావతి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు కూట‌మి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు ప్రతిరోజూ గంట కంటే ముందే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించ‌నున్నారు.ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్చి 2 నుంచి 30వ తేదీ వరకూ ఒక గంట ముందుగా విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com