ఏపీలో పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు
- February 14, 2025
అమరావతి: ఏపీలో తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు,ఆర్టీసీలకు కేటాయించేవారు.వీటిని బ్లాక్ ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో టీటీడీ రద్దు చేసింది.ఇప్పుడు పూర్తిగా ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది.విధివిధానాల పై త్వరలో క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









