ముస్లింలందరూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ
- July 02, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వారికి గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని అన్నారు. ముస్లింలందరూ ఐసిస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇస్లాం మేధావులు వారి ఘటనలను ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని, ఏదో ఒక వర్గానికి చెందినంత మాత్రాన ఒక ముద్ర వేసేయడం సరికాదని అసద్ అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో పోలీసులు అరెస్ట్ చేసిన వారికి న్యాయస్థానం న్యాయం చేస్తుందన్నారు. న్యాయసాయం చేస్తానని కూడా అన్నారు. వారు నేరం చేసినట్లైతే కోర్టులు శిక్షిస్తాయని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









