అంతర్జాతీయంగా ఆకర్షించిన ఒమన్ మస్కట్ మారథాన్..!!
- February 22, 2025
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం(MHT) ఆధ్వర్యంలో అల్ మౌజ్ మస్కట్లో "ఎక్స్పీరియన్స్ ఒమన్ మస్కట్ మారథాన్ 2025" అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు విదేశాల నుంచి అథ్లెట్లు తరలివచ్చారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన ప్రదేశాల గుండా కొనసాగింది.
మొదటి రోజు పూర్తి 42 కిలోమీటర్ల మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేసును నిర్వహించారు. విజేతలకు హిస్ ఎక్సలెన్సీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి ఈవెంట్లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్పోర్ట్స్ టూరిజం ఆర్థిక ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్లోబల్ ఈవెంట్లు, పోటీలను నిర్వహించే ప్రధాన గమ్యస్థానంగా ఒమన్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









