అంతర్జాతీయంగా ఆకర్షించిన ఒమన్ మస్కట్ మారథాన్..!!
- February 22, 2025
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం(MHT) ఆధ్వర్యంలో అల్ మౌజ్ మస్కట్లో "ఎక్స్పీరియన్స్ ఒమన్ మస్కట్ మారథాన్ 2025" అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు విదేశాల నుంచి అథ్లెట్లు తరలివచ్చారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన ప్రదేశాల గుండా కొనసాగింది.
మొదటి రోజు పూర్తి 42 కిలోమీటర్ల మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేసును నిర్వహించారు. విజేతలకు హిస్ ఎక్సలెన్సీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి ఈవెంట్లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్పోర్ట్స్ టూరిజం ఆర్థిక ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్లోబల్ ఈవెంట్లు, పోటీలను నిర్వహించే ప్రధాన గమ్యస్థానంగా ఒమన్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







