అంతర్జాతీయంగా ఆకర్షించిన ఒమన్ మస్కట్ మారథాన్..!!
- February 22, 2025
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం(MHT) ఆధ్వర్యంలో అల్ మౌజ్ మస్కట్లో "ఎక్స్పీరియన్స్ ఒమన్ మస్కట్ మారథాన్ 2025" అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు విదేశాల నుంచి అథ్లెట్లు తరలివచ్చారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన ప్రదేశాల గుండా కొనసాగింది.
మొదటి రోజు పూర్తి 42 కిలోమీటర్ల మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేసును నిర్వహించారు. విజేతలకు హిస్ ఎక్సలెన్సీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి ఈవెంట్లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్పోర్ట్స్ టూరిజం ఆర్థిక ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్లోబల్ ఈవెంట్లు, పోటీలను నిర్వహించే ప్రధాన గమ్యస్థానంగా ఒమన్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







