ప్రత్యేకంగా సోదరులకోసం ప్రభుత్వం పనిచేస్తుంది: మధుసూదనాచారి

- July 03, 2016 , by Maagulf
ప్రత్యేకంగా సోదరులకోసం ప్రభుత్వం పనిచేస్తుంది: మధుసూదనాచారి

ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని సభాపతి మధుసూదనాచారి అన్నారు. కింగ్‌కోఠిలోని రూబీగార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీల పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం అనేకరకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. విందులో పలువురు పాత్రికేయ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com