తల్లితండ్రుల నిర్లక్ష్యం తో కారులోనే మృతిచెందిన బాలుడు
- July 11, 2015
షార్జా లోని అల్ రామ్సా లో, తల్లితండ్రుల నిర్లక్ష్యం వలన నాలుగు సంవత్సరాల బాలుడు, తన ఇంటిముందు పార్క్ చేసిన కారులోనే మృతిచెందాడు! ఇక్కడి పోలీసువారి కధనం ప్రకారం, కుమారుడితోపాటు ఇంటికి కారులో వచ్చిన తండ్రి, కొడుకు ఇంటిలోకే వెళ్ళాడని పొరబడి, కారు లాక్ చేసి తన విల్లాలోకే వెళ్లిపోవడంతో అధికవేడి, ఊపిరి ఆడకపోవడం వలన ఆపస్మారక స్థితికి చేరుకున్న బాలుణ్ణి అల్ క్వసైమీ ఆసుపత్రికి తీసుకువెళ్ళినపుడు, వైద్యులు అతడు మృతి చెందినట్టు ధృవీకరించారు. ఇలాంటి కేసులు ఒక్క షార్జా లోనే 5 కు పైగా నమోదయ్యాయని వారు తెలిపారు. ఈ కేసులో దుబాయి న్యాయ సంస్థ డైరక్టర్ జమాల్ అల్ సుమైతీ తల్లితండ్రులను దోషులుగా గుర్తించారు; వారికి ఈ నుండి 3 నెలల జైలుశిక్ష పదే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







