తల్లితండ్రుల నిర్లక్ష్యం తో కారులోనే మృతిచెందిన బాలుడు
- July 11, 2015
షార్జా లోని అల్ రామ్సా లో, తల్లితండ్రుల నిర్లక్ష్యం వలన నాలుగు సంవత్సరాల బాలుడు, తన ఇంటిముందు పార్క్ చేసిన కారులోనే మృతిచెందాడు! ఇక్కడి పోలీసువారి కధనం ప్రకారం, కుమారుడితోపాటు ఇంటికి కారులో వచ్చిన తండ్రి, కొడుకు ఇంటిలోకే వెళ్ళాడని పొరబడి, కారు లాక్ చేసి తన విల్లాలోకే వెళ్లిపోవడంతో అధికవేడి, ఊపిరి ఆడకపోవడం వలన ఆపస్మారక స్థితికి చేరుకున్న బాలుణ్ణి అల్ క్వసైమీ ఆసుపత్రికి తీసుకువెళ్ళినపుడు, వైద్యులు అతడు మృతి చెందినట్టు ధృవీకరించారు. ఇలాంటి కేసులు ఒక్క షార్జా లోనే 5 కు పైగా నమోదయ్యాయని వారు తెలిపారు. ఈ కేసులో దుబాయి న్యాయ సంస్థ డైరక్టర్ జమాల్ అల్ సుమైతీ తల్లితండ్రులను దోషులుగా గుర్తించారు; వారికి ఈ నుండి 3 నెలల జైలుశిక్ష పదే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







