కాన్సులర్ ఫీజుల పెంపు పై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- February 28, 2025
మనామా: కాన్సులర్ ఫీజుల పెంపు పై బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. కాన్సులర్ సర్వీస్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ సేవలకు ఛార్జీలు మారవని, ఎంబసీ కాన్సులర్ ఫీజులపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్