కాన్సులర్ ఫీజుల పెంపు పై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- February 28, 2025
మనామా: కాన్సులర్ ఫీజుల పెంపు పై బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. కాన్సులర్ సర్వీస్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ సేవలకు ఛార్జీలు మారవని, ఎంబసీ కాన్సులర్ ఫీజులపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









