మసీదులో నమాజ్ చేస్తుండగా భారీ పేలుడు..10 మంది మృతి
- February 28, 2025
పాకిస్తాన్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభానికి ముందే దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది చనిపోయారు. వాయువ్య పాకిస్తాన్లోని జామియా హక్కానియా మదర్సాలో జరిగిన ఈ బాంబు పేలుడులో పది మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని చెబుతున్నారు.
పది మంది మృతి..
పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడికి సంబంధించిన తాజా సమాచారాన్ని మొదట న్యూస్ 18 తెలుగులో చదువుతున్నారు. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







