మసీదులో నమాజ్ చేస్తుండగా భారీ పేలుడు..10 మంది మృతి
- February 28, 2025
పాకిస్తాన్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభానికి ముందే దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది చనిపోయారు. వాయువ్య పాకిస్తాన్లోని జామియా హక్కానియా మదర్సాలో జరిగిన ఈ బాంబు పేలుడులో పది మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని చెబుతున్నారు.
పది మంది మృతి..
పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడికి సంబంధించిన తాజా సమాచారాన్ని మొదట న్యూస్ 18 తెలుగులో చదువుతున్నారు. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్