వరంగల్ కు విమానాశ్రమం రావడం పై సంబరాలు జరుపుకున్న బీజేపీ NRI సెల్

- March 02, 2025 , by Maagulf
వరంగల్ కు విమానాశ్రమం రావడం పై సంబరాలు జరుపుకున్న బీజేపీ NRI సెల్

దుబాయ్: తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధాని అయినటువంటి. వరంగల్ జిల్లా కేంద్రానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గల్ఫ్ దేశాలలో ఉన్న.కార్మికులు. మరియు బిజెపి ఎన్నారై సెల్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకొని స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్నారై సెల్ నాయకులు నవనీత్ గాజా, శరత్ గౌడ్,అపర్ణ, అశోక్ పెనుకూల ,అజయ్, విష్ణు కుంబాల, వినోద్, మదన్, కోల శ్రీకాంత్, శేఖర్, నాగరాజ్, కుమార్, మల్లేష్, ప్రభాకర్, రాజు , రమేష్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com