వరంగల్ కు విమానాశ్రమం రావడం పై సంబరాలు జరుపుకున్న బీజేపీ NRI సెల్
- March 02, 2025
దుబాయ్: తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధాని అయినటువంటి. వరంగల్ జిల్లా కేంద్రానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గల్ఫ్ దేశాలలో ఉన్న.కార్మికులు. మరియు బిజెపి ఎన్నారై సెల్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకొని స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్నారై సెల్ నాయకులు నవనీత్ గాజా, శరత్ గౌడ్,అపర్ణ, అశోక్ పెనుకూల ,అజయ్, విష్ణు కుంబాల, వినోద్, మదన్, కోల శ్రీకాంత్, శేఖర్, నాగరాజ్, కుమార్, మల్లేష్, ప్రభాకర్, రాజు , రమేష్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







