రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
- March 05, 2025
విశాఖపట్నం: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కి విశాఖపట్నం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన హోమ్ మంత్రి అనిత.ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపులలో ప్రాధాన్యత కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ కు రూ.3,295 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







