రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
- March 05, 2025
విశాఖపట్నం: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కి విశాఖపట్నం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన హోమ్ మంత్రి అనిత.ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపులలో ప్రాధాన్యత కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ కు రూ.3,295 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









