రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
- March 05, 2025
విశాఖపట్నం: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కి విశాఖపట్నం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన హోమ్ మంత్రి అనిత.ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపులలో ప్రాధాన్యత కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ కు రూ.3,295 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్