దుబాయ్ లో ఇద్దరు ఫుట్ బాల్ అభిమానులు అరెస్ట్..!!
- March 06, 2025
దుబాయ్: మ్యాచ్ల సమయంలో డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్లేర్లను ఉపయోగించిన ఇద్దరు ఫుట్బాల్ అభిమానులను అరెస్టు చేశారు. మ్యాచ్ల సమయంలో డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్లేర్లను ఉపయోగించిన ఇద్దరు ఫుట్బాల్ అభిమానులను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత అభిమానులు అందరూ ఫైర్ వర్క్స్ లేదా మండే పదార్థాలను తీసుకెళ్లవద్దని, కఠినమైన హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. క్రీడా సౌకర్యాలు లేదా ఈవెంట్ వేదికలలో నిషేధించబడిన లేదా ప్రమాదకరమైన పదార్థాలు, ముఖ్యంగా ఫైర్ వర్క్స్ కలిగి ఉంటే మూడు నెలల వరకు జైలు శిక్ష, 30,000 దిర్హామ్ల వరకు జరిమానా విధించవచ్చు. అభిమానులు, ఆటగాళ్లు, అధికారులు, చుట్టుపక్కల ఉన్న వారందరి భద్రతకు హాని కలిగించే ప్రమాదకరమైన పదార్థాలు, ఫైర్ వర్క్స్ లేదా మండే పదార్థాలను స్టేడియంలలో ఉపయోగించవద్దని వారు అభిమానులను కోరారు.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









