ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- July 04, 2016
టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని అటాటర్క్ విమానాశ్రయంలో వారం క్రితం జరిగిన మారణ హోమం మరువకముందే ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కిర్గిస్థాన్ వాసులుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వీరి నుంచి బైనాక్యులర్లు, తప్పుడు వివరాలతో ఉన్న రెండు పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ విమానాశ్రయంలోకి వెళుతున్నారా వస్తున్నారా అన్న వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితులని యాంటీ-టెర్రర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









