ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- July 04, 2016
టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని అటాటర్క్ విమానాశ్రయంలో వారం క్రితం జరిగిన మారణ హోమం మరువకముందే ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కిర్గిస్థాన్ వాసులుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వీరి నుంచి బైనాక్యులర్లు, తప్పుడు వివరాలతో ఉన్న రెండు పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ విమానాశ్రయంలోకి వెళుతున్నారా వస్తున్నారా అన్న వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితులని యాంటీ-టెర్రర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!! దుబాయ్: పాదచారుల భద్రతను మరింత మెరుగుపర�
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







