కువైట్ ఆర్థిక మంత్రితో భారత రాయబారి భేటీ.. ద్వైపాక్షిక పెట్టుబడులపై సమీక్ష..!!
- March 10, 2025
కువైట్: కువైట్లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా ఆదివారం కువైట్ ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల మంత్రి నౌరా సులైమాన్ అల్-ఫస్సామ్తో సమావేశమయ్యారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక పెట్టుబడి సహకారాన్ని బలోపేతంపై చర్చించారు. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం X లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









