కువైట్ ఆర్థిక మంత్రితో భారత రాయబారి భేటీ.. ద్వైపాక్షిక పెట్టుబడులపై సమీక్ష..!!
- March 10, 2025
కువైట్: కువైట్లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా ఆదివారం కువైట్ ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల మంత్రి నౌరా సులైమాన్ అల్-ఫస్సామ్తో సమావేశమయ్యారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక పెట్టుబడి సహకారాన్ని బలోపేతంపై చర్చించారు. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం X లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







