మరోసారి బాంబులతో మారుమోగిన సౌదీ
- July 04, 2016
సౌదీ అరేబియాలో మరోసారి ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఖతీఫ్ లోని ఓ ప్రార్థనా మందిరంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మదీనాలోని సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం జెడ్డాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.జెడ్డాలోని అమెరికా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అతడిని నిలువరించే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా, బాంబర్ మాత్రం తునాతునకలయ్యాడు. యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న మసీదు వైపుగా వెళుతూ అతడు ఈ ఘాతుకానికి దిగాడు.


తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







