ఆటా లో సీరియస్ అయ్యిన రసమయి బాలకిషన్
- July 04, 2016
చికాగోలో జూలై1 నుంచి 3వ తేదీ వరకూ జరిగిన ఆటా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే.. రసమయి బాలకిషన్ సీరియస్ అయ్యారు. జీవితంలో ఇక మీ ఆటా ప్రోగ్రామ్ లో మా తెలంగాణ పాట ఉండదని చెప్పారు. నేను ఎమ్మెల్యేని.. కేబినెట్ మినిస్టర్ ర్యాంకు కల్గిన సాంస్కృతిక సారధి ఛైర్మన్ నేను.. ఈ వేదిక మీద తాను పాట పాడటమన్నది మీ అదృష్టంగా భావించుకో.. అని స్టేజ్ పైన తన అసహనాన్ని వ్యక్తం చేశారు బాలకిషన్.
ఇంతకీ రసమయి కోపానికి కారణమైన విషయం ఏంటంటే, స్టేజ్ పైకొచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు మణిశర్మ ప్రోగ్రామ్ ఇస్తారు..ఆయన రెడీ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది ఈలోపు రసమయి బాలకిషన్ పాడతారని చెప్పడంతో స్టేజ్ మీదకి బాలకిషన్ వచ్చి పాడేందుకు సిద్దపడ్డ బాలకిషన్ ను కొందరు అడ్డుకున్నారు. కేకలు, అరుపులతో అతని ప్రోగ్రామ్ ని ఆపేందుకు ప్రయత్నంచడంతో రసమయి పై విధంగా రియాక్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







