మహిళలకు వెయ్యి కోట్ల విరాళం..అందుకే ఆయన 'దిల్'గేట్స్
- March 07, 2018అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ రెండవ కుబేరుడు బిల్గేట్స్ భారీ విరాళం ప్రకటించారు. నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల( 1000కోట్లకు పైగా) బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. భారత్, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఆయా దేశాల్లో లింగ సమానత్వం, ఉద్యోగ అవకాశాలు, మహిళల సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకోనున్నారు
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం