యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- May 07, 2024
యూఏఈ: తెలంగాణలోని బాలపెల్లి గ్రామానికి చెందిన బైరి రంజిత్ కుమార్ ఏప్రిల్ 28న యూఏఈలోని అజ్మాల్లో మరణించాడు. విషయం తెలుసుకున్న జైత నారాయణ రాయమల్లు నర్సింహులు, అతని తమ్ముడు రంజిత్ పార్దీవ దేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దౌత్యపరమైన క్లియరెన్స్ కోసం అవసరమైన పేపర్లను దగ్గరుండి సిద్ధం చేసారు. ఇండియాలో రాగుల వెంకటేష్ మెరుగు సురేష్ సాయంతో పేపర్లు క్లియర్ చేసి దుబాయ్ ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. వీరందరి సహకారంతోని రంజిత్ కమార్ మృతదేహం ఇండియాకు చేరుకుంది.మే 6వ తేదీన మృతుడి స్వగ్రామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికి రంజిత్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







