యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- May 07, 2024యూఏఈ: తెలంగాణలోని బాలపెల్లి గ్రామానికి చెందిన బైరి రంజిత్ కుమార్ ఏప్రిల్ 28న యూఏఈలోని అజ్మాల్లో మరణించాడు. విషయం తెలుసుకున్న జైత నారాయణ రాయమల్లు నర్సింహులు, అతని తమ్ముడు రంజిత్ పార్దీవ దేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దౌత్యపరమైన క్లియరెన్స్ కోసం అవసరమైన పేపర్లను దగ్గరుండి సిద్ధం చేసారు. ఇండియాలో రాగుల వెంకటేష్ మెరుగు సురేష్ సాయంతో పేపర్లు క్లియర్ చేసి దుబాయ్ ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. వీరందరి సహకారంతోని రంజిత్ కమార్ మృతదేహం ఇండియాకు చేరుకుంది.మే 6వ తేదీన మృతుడి స్వగ్రామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికి రంజిత్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..