యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- May 07, 2024
యూఏఈ: తెలంగాణలోని బాలపెల్లి గ్రామానికి చెందిన బైరి రంజిత్ కుమార్ ఏప్రిల్ 28న యూఏఈలోని అజ్మాల్లో మరణించాడు. విషయం తెలుసుకున్న జైత నారాయణ రాయమల్లు నర్సింహులు, అతని తమ్ముడు రంజిత్ పార్దీవ దేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దౌత్యపరమైన క్లియరెన్స్ కోసం అవసరమైన పేపర్లను దగ్గరుండి సిద్ధం చేసారు. ఇండియాలో రాగుల వెంకటేష్ మెరుగు సురేష్ సాయంతో పేపర్లు క్లియర్ చేసి దుబాయ్ ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. వీరందరి సహకారంతోని రంజిత్ కమార్ మృతదేహం ఇండియాకు చేరుకుంది.మే 6వ తేదీన మృతుడి స్వగ్రామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికి రంజిత్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!