పని అనుమతిల ఆమోదం కోసం కార్మికులకు తప్పనిసరి పరీక్ష
- March 22, 2018కువైట్:100 వృత్తులు కోసం నిపుణులైన కార్మికులను ఆయా పనులలో ఆమోదించడానికి ఒక సమీకృత భావనను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రతిపాదించింది. తమ దేశాల్లోని కార్మికులకు ఈ తరహా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పుడు పని అనుమతిల ఆమోదం కోసం ఈ చర్యలు ప్రాథమిక పరిస్థితిగా మారుతుందని స్థానిక పత్రికలు నివేధిస్తున్నాయి. విద్యుత్ పని, వడ్రంగి, మెకానిక్, రాడ్ బెండింగ్ మరియు ఇతర పారిశ్రామిక సంబంధిత పనులతో సహా 10 టెక్నాలజీ వృత్తులతో ప్రారంభించి ఈ విధానం క్రమంగా వర్తించబడుతుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా , అకాడెమీలు, ఆ దేశాలలో నిపుణులైన కార్మకులు ప్రపంచంలో దాదాపు 5,500 ఆమోదం పొందిన సంస్థలతో కలిసి పనిచేయనుంది మరియు అక్కడ శిక్షణ పొందిన వారిలో ముగ్గురు కువైట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ