మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- May 15, 2024
హైదరాబాద్: తెలంగాణ లో మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా మెట్రో ట్రైన్స్ ఎక్కే వారి సంఖ్య బాగా తగ్గిందని..ఇలా అయితే మెట్రో ను నడపలేమని..చెప్పి మెట్రో ను అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు ఎల్అండ్టీ సంస్థ ప్రెసిడెంట్, సీఎఫ్వో ఆర్ శంకర్రామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ఫై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మెట్రోను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చని, వారి ఆస్తిని వారు అమ్ముకుంటామంటే అడ్డుకునేందుకు తామెవరిమని ప్రశ్నించారు. ఉచిత బస్ స్కీంతో హైదరాబాద్ మెట్రో లాస్ అవుతుందని L&T అమ్ముకుంటాం అన్న కామెంట్స్ పై స్పందించడానికి ఇష్టపడని సీఎం రేవంత్… అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు? రియాక్షన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు
- సౌదీ అరేబియా విజన్ 2030 వార్షిక నివేదిక..ప్రధాన లక్ష్యాలు పూర్తి..!!