భారత దేశం అగ్నికి ఆహుతి అవుతోందట
- April 30, 2018భారత దేశం మండిపోతందని నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. నాసాకు చెందిన ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.. ఎప్పటికప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్న ప్రాంతాల ఫొటోలను తీస్తుంటుంది దేశంలో పెరిగిపోతున్న పంటల దహనాల వల్ల కలుగుతున్న నష్టాన్ని ఇటీవల విడుదల చేసిన ఫొటోలు కళ్లకు కట్టాయి. ఉత్తర, మధ్య భారత్లో ఈ లొకేషన్స్ పెద్ద సంఖ్యలో ఉండగా.. దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది
తాజా వార్తలు
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆరోగ్య బీమా తప్పనిసరి
- TWA-Q ఆధ్వర్యంలో దోహాలో ‘కమ్యూనిటీ ఇఫ్తార్’
- యూఏఈ-ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- అనుమతి లేకుంటే.. SR5,000 జరిమానా.. TGA వార్నింగ్
- విజిట్ వీసా ఉల్లంఘన.. స్పాన్సర్,టూరిస్టుపై బహిష్కరణ వేటు!
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!