ఇండియాపై గూఢచర్యానికి పాకిస్తాన్ 'స్పేస్ ప్రోగ్రామ్'
- April 29, 2018
ఎన్ని సార్లు దెబ్బతిన్నా..పాకిస్తాన్ వక్రబుద్ధి మారడంలేదు. ఇండియాపై నిఘా ఉంచి గూఢచర్యం చేసేందుకు సహకరించేలా పాకిస్థాన్ ఓ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. సుమారు రూ. 470 కోట్లతో పాకిస్థాన్ ఓ స్పేస్ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా అత్యాధునిక శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ రక్షణ శాఖ విశ్లేషకుడు మారియా సుల్తాన్ స్వయంగా వెల్లడించారని తెలిపింది.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం