జూన్లో 18 శాతం పెరిగిన ప్యాసింజర్ ట్రాఫిక్
- July 11, 2018కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 18 శాతం పెరిగింది. 2017 జూన్లో 1,034,477 మంది ప్రయాణీకులు నమోదు కాగా, 2018 జూన్లో ఇది 1,222,449గా నమోదయ్యింది. 2017 జూన్తో పోల్చితే 2018 జూన్ నాటికి ప్రయాణీకుల ట్రాఫిక్ 505,653కి చేరుకుంది. 2017లో ప్రయాణీకుల ట్రాఫిక్ 417,337గా నమోదయ్యింది. డిపార్టింగ్ ప్రయాణీకులు 617,140 నుంచి 716,796కి పెరిగారని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఇమాద్ అల్ జలావి చెప్పారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొత్తం విమానాల సంఖ్య 10,071గా నమోదయ్యింది. 2017 జూన్లో ఈ సంఖ్య 8,998.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..