యు.ఏ.ఈలో 51 డిగ్రీలకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రత
- July 11, 2018యూఏఈలో అత్యధి ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. సైహ్ అల్ సలెమ్లో 51 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, దేశంలోని నాలుగు స్థానాల్లో 50 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత 27.7గా నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా వుంటుందని తెలుస్తోంది. ఈస్ట్వార్డ్లో కొంతమేర మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో ధూళి ఎక్కువగా వుంటుంది. వేడికి సమాంతరంగా హ్యుమిడిటీ కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతాలు సాధారణంగానే కనిపిస్తాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్