యు.ఏ.ఈలో 51 డిగ్రీలకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రత
- July 11, 2018
యూఏఈలో అత్యధి ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. సైహ్ అల్ సలెమ్లో 51 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, దేశంలోని నాలుగు స్థానాల్లో 50 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత 27.7గా నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా వుంటుందని తెలుస్తోంది. ఈస్ట్వార్డ్లో కొంతమేర మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో ధూళి ఎక్కువగా వుంటుంది. వేడికి సమాంతరంగా హ్యుమిడిటీ కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతాలు సాధారణంగానే కనిపిస్తాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







