ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్న నీరవ్
- August 09, 2018పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ. 7 వేల దాకా టోపీ పెట్టి వెళ్లిపోయిన నీరవ్ మోడీ... ఈడీ, ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్నాడు. తాజాగా అతను దుబాయిలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. కానీ అతనున్న స్థావరం గుర్తించి పట్టుకునే పక్కా సమాచారం మాత్రం చిక్కడం లేదు. దుబాయిలో ఆరా తీసే సమయానికే ఈజిప్టుకు చెక్కేసినట్టు మరో సమాచారం అందింది. దీంతో నీరవ్ జాడను కరెక్టుగా కనుక్కోవడం కష్టతరంగా మారింది. ఒకవేళ మోడీని బహిష్కరించాలని ఆయా దేశాలకు రిక్వెస్టు చేద్దామంటే అందుకు న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఈడీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్