కేరళ వరద బాధితులకు యూఏఈ లీడర్స్ సంఘీభావం
- August 17, 2018యూఏఈ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి 'కేబుల్ ఆఫ్ కండోలెన్స్' పంపించారు. కేరళ రాష్ట్రంలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు నిలువ నీడ కోల్పోవడం పట్ల ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు షేక్ ఖలీఫా, రామ్నాథ్ కోవింద్కి పంపిన సంఘీభావ లేఖలో పేర్కొన్నారు. దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం కేరళ వరద బాధితులకు సంఘీభావం తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు
- ఆర్థిక కేసుల్లో శిక్ష పడిన విదేశీయుల ప్రయాణం పై ఆంక్షలు
- హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్తో తీరనున్న అనుబంధం..