తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- June 02, 2024
అమెరికా: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.. దీనిలో భాగంగా ఆయనను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ తరుపున సత్కరించి ,జ్ఞాపికను అందజేశారు.. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు విశ్వేశ్వర కలవాలా . శ్రవణ్ పాడూరు. కృష్ణ సైరి , సమరేంద్రా నంది , వెంకట్ దండ . మురళి చల్ల, విష్ణు కడారు, ప్రవీణ్ పాల్ రెడ్డి. మలిశెట్టి . రాజమహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







