తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- June 02, 2024
అమెరికా: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.. దీనిలో భాగంగా ఆయనను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ తరుపున సత్కరించి ,జ్ఞాపికను అందజేశారు.. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు విశ్వేశ్వర కలవాలా . శ్రవణ్ పాడూరు. కృష్ణ సైరి , సమరేంద్రా నంది , వెంకట్ దండ . మురళి చల్ల, విష్ణు కడారు, ప్రవీణ్ పాల్ రెడ్డి. మలిశెట్టి . రాజమహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









