తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- June 02, 2024
అమెరికా: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.. దీనిలో భాగంగా ఆయనను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ తరుపున సత్కరించి ,జ్ఞాపికను అందజేశారు.. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు విశ్వేశ్వర కలవాలా . శ్రవణ్ పాడూరు. కృష్ణ సైరి , సమరేంద్రా నంది , వెంకట్ దండ . మురళి చల్ల, విష్ణు కడారు, ప్రవీణ్ పాల్ రెడ్డి. మలిశెట్టి . రాజమహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







