షార్జాలో వ్యక్తి హత్య
- January 17, 201946 ఏళ్ళ సుడానీ వ్యక్తి హత్యకు గురి కాగా 33 ఏళ్ళ భారతీయ మహిళ, ఆమె కుమార్తె తీవ్రంగా ఘాయపడిన ఘటన షార్జాలో జరిగింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. షార్జాలోని అల్ బుతినా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే సీఐడీ, ఫోరెన్సిక్ ఆఫీసర్స్ మరియు పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఓ మహిళ, ఆమె కుమార్తె అలాగే ఓ సుడానీ వ్యక్తి కన్పించారు. మరో సుడానీ వ్యక్తి చేతిలో కత్తితో పోలీసులకు చిక్కాడు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలోనే సుడానీ వ్యక్తి చనిపోగా, గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..