హీరో గోపీచంద్కు యాక్సిడెంట్
- February 18, 2019
హీరో గోపీచంద్కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం గోపిచందు నటిస్తున్న ఓ మూవీలోని బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను జయపుర సమీపంలో మాండవ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల సమయంలో గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి.. ఆస్పత్రికి తరలించారు. గోపిచంద్కు ప్రమాదం ఏమీ లేదని.. అభిమానులు అందోళన పడవద్దంటూ చిత్రయూనిట్ తెలిపింది.
ప్రస్తుతం తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. రాజస్థాన్ లోని భారత్ – పాక్ సరిహద్దుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్