2000 స్కూల్ బస్లకు ట్రాకింగ్ సిస్టమ్
- April 20, 2019మస్కట్: ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్య ఒప్పదంతో 2,000 బస్సులకు సేఫ్టీ మరియు ట్రాకింగ్ ఎక్విప్మెంట్ని దర్బ్ అల్ సలామా ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్నారు. ఒమన్ రోడ్ సేఫ్టీ అసోసియేషన్ సీనియర్ మెంబర్ ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. మొత్తం 6,500 బస్సులకు ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ని అమర్చాలని డిసెంబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తమ ప్లాన్స్ని వివరించడం జరిగింది. తదుపరి సెమిస్టర్ నాటికి 1,500 బస్సులకు ఈ సిస్టమ్ని అమర్చఉతామనీ, అకడమిక్ ఇయర్ పూర్తయ్యేనాటికి 5,000 బస్సులకు ఈ సిస్టమ్ని అందించాలనేది లక్ష్యంగ ఆపెట్టుకున్నామని జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - మస్కట్, డైరెక్టర్ జనరల్ అలి అల్ జవహరి చెప్పారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత