పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- April 30, 2024కువైట్: పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన 11 సంస్థలపై పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ చర్యలు తీసుకుంది. సరైన లైసెన్స్లు లేకుండా నిర్వహించడం, అసంపూర్ణ కార్యకలాపాలు వంటి ఉల్లంఘనలకు అవి పాల్పడ్డాయని తెలిపింది. నివేదికల ప్రకారం, కొన్ని కంపెనీలు పారిశ్రామిక లైసెన్సులు పొందకుండానే బ్లాక్ స్మిత్, మార్బుల్ కటింగ్ మరియు కార్పెంటరీ కార్యకలాపాలతో సహా అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండస్ట్రియల్ ప్లాట్ ల్లోని గృహ కార్మికులు, అగ్నిమాపక లైసెన్సులు లేకపోవడం కూడా ఉల్లంఘనలలో ఉన్నాయి. అనుమతి లేకుండా ప్లాట్లల్లో ఐదు విద్యుత్ జనరేటర్లను నిల్వ చేసినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!