పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- April 30, 2024
కువైట్: పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన 11 సంస్థలపై పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ చర్యలు తీసుకుంది. సరైన లైసెన్స్లు లేకుండా నిర్వహించడం, అసంపూర్ణ కార్యకలాపాలు వంటి ఉల్లంఘనలకు అవి పాల్పడ్డాయని తెలిపింది. నివేదికల ప్రకారం, కొన్ని కంపెనీలు పారిశ్రామిక లైసెన్సులు పొందకుండానే బ్లాక్ స్మిత్, మార్బుల్ కటింగ్ మరియు కార్పెంటరీ కార్యకలాపాలతో సహా అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండస్ట్రియల్ ప్లాట్ ల్లోని గృహ కార్మికులు, అగ్నిమాపక లైసెన్సులు లేకపోవడం కూడా ఉల్లంఘనలలో ఉన్నాయి. అనుమతి లేకుండా ప్లాట్లల్లో ఐదు విద్యుత్ జనరేటర్లను నిల్వ చేసినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!
- యూఏఈలో సమ్మర్ సందడి.. బీచ్ భద్రత, ప్రథమ చికిత్సపై అవగాహన..!!
- నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?









