పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- April 30, 2024
కువైట్: పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన 11 సంస్థలపై పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ చర్యలు తీసుకుంది. సరైన లైసెన్స్లు లేకుండా నిర్వహించడం, అసంపూర్ణ కార్యకలాపాలు వంటి ఉల్లంఘనలకు అవి పాల్పడ్డాయని తెలిపింది. నివేదికల ప్రకారం, కొన్ని కంపెనీలు పారిశ్రామిక లైసెన్సులు పొందకుండానే బ్లాక్ స్మిత్, మార్బుల్ కటింగ్ మరియు కార్పెంటరీ కార్యకలాపాలతో సహా అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండస్ట్రియల్ ప్లాట్ ల్లోని గృహ కార్మికులు, అగ్నిమాపక లైసెన్సులు లేకపోవడం కూడా ఉల్లంఘనలలో ఉన్నాయి. అనుమతి లేకుండా ప్లాట్లల్లో ఐదు విద్యుత్ జనరేటర్లను నిల్వ చేసినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం









