మిధానీలో ఉద్యోగాలు..
- May 18, 2019హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాల్పి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 15
కంపెనీ సెక్రటరీ: 01 హెచ్ఆర్: 01 ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్: 01 క్యూసీఎల్: 05 మెటీరియల్స్ మేనేజ్మెంట్: 02 హీట్ ట్రీట్మెంట్: 01
మెథడ్స్ అండ్ పీఏజీ: 03 ఐటీ నెట్వర్క్స్ అడ్మినిస్ట్రేషన్: 01
అర్హతలు: పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు తప్పించి మిగతా పోస్టులన్నింటికి సంబంధిత విభాగంలో నిర్ణీత అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 08.05.2019 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 35 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
జీతభత్యాలు: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.50,000, ఇతర పోస్టులకు రూ.40,000 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2019
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత