ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతు
- May 20, 2019ఒమన్లో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారంతా భారతదేశానికి చెందినవారని అధికారులు అంటున్నారు. వాడి బని ఖాలిద్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 28 రోజుల పసికందు కూడా గల్లంతవడం గమనార్హం. రెస్క్యూ టీమ్స్, వారు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన శకలాల్ని కనుగొన్నప్పటికీ, బాధిత కుటుంబం ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. సర్దార్ ఫజల్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన కుటుంబం ఈ వరదల్లో గల్లంతయ్యింది. వరదల సమయంలో తాను ఎలాగో ఓ చెట్టుని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు