స్వల్ప భూప్రకంపనలు రాజస్థాన్లో
- January 28, 2016రాజస్థాన్లో శుక్రవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని జయపురకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జయపురతో పాటు ఝుంఝును,టోంక్ ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా