నాలుగవ షెడ్యూల్ కి చేరుకున్న 'వైశాఖం'
- July 05, 2016
బి. జయ దర్శకత్వంలో ఆర్.జె సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. జులై 20 వరకు జరిగే ఈ షెడ్యూల్లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్ని, ఓ పాటని చిత్రీకరిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ 'లవ్లీ తర్వాత మళ్లీ సూపర్హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా వైశాఖం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది అపార్ట్మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. దర్శకురాలిగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్తుంది. కజక్స్థాన్లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి' అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









