ముషీరెబ్ డౌన్టౌన్ దోహాలో 30% పెరిగిన విజిటర్స్..!!
- March 25, 2025
దోహా, ఖతార్: ముషీరెబ్ డౌన్టౌన్ దోహాలో రమదాన్ సందర్భంగా విజిటర్స్ సంఖ్య అనుహ్యంగా పెరిగింది. మార్చి 1 - 19 మధ్య, ఇది ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సందర్శకులను స్వాగతించింది. 2024తో పోలిస్తే ఇది 30% పెరుగుదల కావడం గమనార్హం.
ముషీరెబ్ ప్రాపర్టీస్లోని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ హఫీజ్ అలీ అబ్దుల్లా మాట్లాడుతూ.. ముషీరెబ్ డౌన్టౌన్ దోహాలో రమదాన్ నెల వేడుకల సందర్శకుల రాక పెరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ చుట్టుపక్కలతోపాటు వివిధ దేశాలకు చెందిన వారు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 14, 15 తేదీలలో జరిగిన గరంగో వేడుకలకు వేలాది మంది విజిటర్స్ తరలివచ్చారని తెలిపారు. ఇంకా, హోష్ ముషీరెబ్ ఒక ప్రముఖ కమ్యూనిటీ ప్లేస్ గా గుర్తింపు పొందింది. మొత్తం 12,000 మంది సందర్శకులను స్వాగతించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







