బహ్రెయిన్లో మరో పబ్లిక్ చట్టం..BD300 వరకు జరిమానాలు..!!
- March 25, 2025
మనామా: బహ్రెయిన్లో ప్రజా పరిశుభ్రతకు సంబంధించి చట్టాలు, కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. వీటిని ఉల్లంఘించేవారికి BD 300 వరకు జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు.
పబ్లిక్ ప్రదేశాలలో ఈ క్రింది చర్యలను నిషేధించారు:
-ఏదైనా నమిలిన పదార్థాన్ని ఉమ్మివేయడం నేరం.
-సిగరెట్ పీకలు, ఇతర వ్యర్థాలను పారవేయవద్దు.
-అనధికార ప్రాంతాలలో విశ్రాంతి తీసుకోవడాన్ని నిషేధించారు.
రాజ్యం అంతటా ప్రజా పరిశుభ్రతను పెంపొందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడం ఈ చట్టం లక్ష్యమని అధికారులు తెలిపారు. నివాసితులు, సందర్శకులు అందరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







