బహ్రెయిన్లో మరో పబ్లిక్ చట్టం..BD300 వరకు జరిమానాలు..!!
- March 25, 2025
మనామా: బహ్రెయిన్లో ప్రజా పరిశుభ్రతకు సంబంధించి చట్టాలు, కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. వీటిని ఉల్లంఘించేవారికి BD 300 వరకు జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు.
పబ్లిక్ ప్రదేశాలలో ఈ క్రింది చర్యలను నిషేధించారు:
-ఏదైనా నమిలిన పదార్థాన్ని ఉమ్మివేయడం నేరం.
-సిగరెట్ పీకలు, ఇతర వ్యర్థాలను పారవేయవద్దు.
-అనధికార ప్రాంతాలలో విశ్రాంతి తీసుకోవడాన్ని నిషేధించారు.
రాజ్యం అంతటా ప్రజా పరిశుభ్రతను పెంపొందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడం ఈ చట్టం లక్ష్యమని అధికారులు తెలిపారు. నివాసితులు, సందర్శకులు అందరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!