రాబోయే 48 గంటల్లో డస్ట్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరికలు..!!
- March 26, 2025
యూఏఈ: గురువారం నుండి శనివారం వరకు, దేశవ్యాప్తంగా తేలికపాటి నుండి పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. రాత్రిపూట తేమ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ ఉంటుంది. ఈ సమయాల్లో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది. బీచ్కి వెళ్లేవారు రాబోయే 48 గంటల్లో మారుతున్న సముద్ర పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే కొన్ని రోజులపాటు అస్థిర పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







