రాబోయే 48 గంటల్లో డస్ట్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరికలు..!!
- March 26, 2025
యూఏఈ: గురువారం నుండి శనివారం వరకు, దేశవ్యాప్తంగా తేలికపాటి నుండి పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. రాత్రిపూట తేమ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ ఉంటుంది. ఈ సమయాల్లో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది. బీచ్కి వెళ్లేవారు రాబోయే 48 గంటల్లో మారుతున్న సముద్ర పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే కొన్ని రోజులపాటు అస్థిర పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









