రాబోయే 48 గంటల్లో డస్ట్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరికలు..!!
- March 26, 2025
యూఏఈ: గురువారం నుండి శనివారం వరకు, దేశవ్యాప్తంగా తేలికపాటి నుండి పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. రాత్రిపూట తేమ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ ఉంటుంది. ఈ సమయాల్లో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది. బీచ్కి వెళ్లేవారు రాబోయే 48 గంటల్లో మారుతున్న సముద్ర పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే కొన్ని రోజులపాటు అస్థిర పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్







