భారీ స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదించిన దుబాయ్ కస్టమ్స్..!!
- March 26, 2025
యూఏఈ: దుబాయ్ కస్టమ్స్ ఒక భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఓడరేవు వద్ద 147.4 కిలోల మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను ఎమిరేట్లోకి ప్రవేశించకుండా నిరోధించాయి. దుబాయ్ కస్టమ్స్ తనిఖీ బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలను ఉపయోగించి ట్రాన్సిటింగ్ షిప్మెంట్లో దాచిన డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ కస్టమ్స్, ఎలైట్ K9 యూనిట్ నుండి డిటెక్షన్ డాగ్స్ మద్దతుతో మాదకద్రవ్యాలను గుర్తించింది. నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్టు పోర్ట్స్, కస్టమ్స్ , ఫ్రీ జోన్ కార్పొరేషన్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ తెలిపారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులను ఈ సందర్భంగా ప్రశంసించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









