మస్కట్ గవర్నరేట్లో విధ్వంసం, చోరీ..ఒకరి అరెస్టు..!!
- April 07, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఒక భవనంలో విధ్వంసం సృష్టించి, చోరీకి పాల్పడినందుకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. "మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక భవనంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం విధ్వంసం సృష్టించాడు. అనంతరం కొన్ని విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందగానే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విధ్వంసం, చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసారు. అతడిపై చట్టపరమైన విధానాలు పూర్తవుతున్నాయి." అని ROP ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







