మస్కట్ గవర్నరేట్లో విధ్వంసం, చోరీ..ఒకరి అరెస్టు..!!
- April 07, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఒక భవనంలో విధ్వంసం సృష్టించి, చోరీకి పాల్పడినందుకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. "మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక భవనంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం విధ్వంసం సృష్టించాడు. అనంతరం కొన్ని విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందగానే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విధ్వంసం, చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసారు. అతడిపై చట్టపరమైన విధానాలు పూర్తవుతున్నాయి." అని ROP ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









