మస్కట్ గవర్నరేట్లో విధ్వంసం, చోరీ..ఒకరి అరెస్టు..!!
- April 07, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఒక భవనంలో విధ్వంసం సృష్టించి, చోరీకి పాల్పడినందుకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. "మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక భవనంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం విధ్వంసం సృష్టించాడు. అనంతరం కొన్ని విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందగానే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విధ్వంసం, చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసారు. అతడిపై చట్టపరమైన విధానాలు పూర్తవుతున్నాయి." అని ROP ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!