మస్కట్ గవర్నరేట్లో విధ్వంసం, చోరీ..ఒకరి అరెస్టు..!!
- April 07, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఒక భవనంలో విధ్వంసం సృష్టించి, చోరీకి పాల్పడినందుకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. "మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక భవనంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం విధ్వంసం సృష్టించాడు. అనంతరం కొన్ని విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందగానే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విధ్వంసం, చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసారు. అతడిపై చట్టపరమైన విధానాలు పూర్తవుతున్నాయి." అని ROP ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







