రియాద్లో ఇళ్లలో చోరీలు..దారి దోపిడీలు.. 21 మంది అరెస్ట్..!!
- April 07, 2025
రియాద్: రియాద్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం 18 మంది యెమెన్ పౌరులు, ముగ్గురు సౌదీ పౌరులు సహా 21 మందిని అరెస్టు చేసింది. వీరిలో దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనం చేసిన వారు ఉన్నారు. నిందితులు వివిధ ముఠాలుగా ఏర్పడి చోరీలు, దోపిడీలకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. ఇందు కోసం ముఠా సభ్యులు ప్రత్యేక భద్రతా పరికరాలు అమర్చిన వాహనాలను ఉపయోగించి నేరాలకు పాల్పడ్డారని వివరించారు. అరెస్టు చేసిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం