రియాద్లో ఇళ్లలో చోరీలు..దారి దోపిడీలు.. 21 మంది అరెస్ట్..!!
- April 07, 2025
రియాద్: రియాద్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం 18 మంది యెమెన్ పౌరులు, ముగ్గురు సౌదీ పౌరులు సహా 21 మందిని అరెస్టు చేసింది. వీరిలో దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనం చేసిన వారు ఉన్నారు. నిందితులు వివిధ ముఠాలుగా ఏర్పడి చోరీలు, దోపిడీలకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. ఇందు కోసం ముఠా సభ్యులు ప్రత్యేక భద్రతా పరికరాలు అమర్చిన వాహనాలను ఉపయోగించి నేరాలకు పాల్పడ్డారని వివరించారు. అరెస్టు చేసిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







